వై స్స్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రము పూర్తిగా సంక్షోబాని ఎదుర్కొంటోంది. ఒక వైపు ప్రత్యెక తెలంగాణా ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్షోబం మరియు తుఫానులూ రాష్ట్రాన్ని సుడిగుండంగ మార్చివేశాయి. ఇప్పటికే ఉద్యమాలు రాష్ట్ర ప్రజలను కలవరపెడుతుంటే మరోవైపు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలాఉండబోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐతే ఇవేవి పట్టని రాష్ట్ర రాజకీయ నాయకులూ ఎ పార్టీలో చేరితే తమ భవిస్యత్తు ఎలావుంటుందో అని మంతనలతో మునిగితేలుతున్నారు. ఓ వైపు రైతుల మరోవైపు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికిన ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్రప్రజల అవసరాలపి ద్ద్రుష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి