HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

25 డిసెం, 2010

ప్రత్త్యేక తెలంగాణా వస్తుందా?




2009 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చివేసింది. అప్పట్లో తెలంగాణా విద్యార్తులు చేసిన ఉద్యమాలు దానికి బదులుగా సీమాంద్ర విద్యార్తులు ఉద్యమాలు చేయడం తో కాంగ్రెస్ ప్రబుత్వం శ్రీ కృష్ణ కమిట్టీ ని నియమించి ఆంధ్రుల మనోబావాలను తెలుసుకోవలసిందిగా కోరింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అబిప్రాయాలు సేకరించింది. ఐతే ప్రత్యెక రాష్ట్రముఫై ఇప్పటికి ఎటువంటి నిర్ణయం శ్రీకృష్ణ కమిటీ ప్రకటించే అవకాసం లేదు అని తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ కేవలం సూచనలకే పరిమితం కానున్నదని తెలుస్తుంది. డిసెంబర్ 31 తరువాత రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డనున్నాయి. శ్రీకృష్ణ కమిటీ చేయబోయే సూచనలు ఎలావుంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉత్సుకత రేకెత్తిస్తోంది. ఐతే ఇప్పటికి జరిగిన జరుగుతున్నా పరిణామాలను బట్టి కమిటీ ఈవిడంయ్న సూచనలను చేస్తుందని ప్రజలలో చర్చ జరుగుతోంది అవి
  • రాష్ట్రాన్ని బాగాలు చేయడం
  • హైదరాబాద్ ను దేశానికీ రెండో రాజధాని చేయడం (అయతే హైదరాబాద్ లేని తెలంగాణ ఊహించలేనిది)
  • ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయడం
  • హైదరాబాద్ ను కేంద్ర పాలిట ప్రాంతంగా ప్రకటించే అవకాసం కూడా ఉంది.
  • ఐతే నిర్ణ మైన ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆమోదం పొందాలన్న నియమం విదిస్తారని తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి