HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

26 డిసెం, 2010

2జీ స్కామ్ ఏది నిజం ?


2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ కేంద్రమంత్రి రాజా అవినీతి హిమాలయాలను మించిపోయింది - ఎఐడీఎంకే అధినేత్రి జయలలిత

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణo
జరగటం వాళ్ళ ప్రభుత్వానికి 1.46 లక్షల కోట్లు నష్టం - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణానికి పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీదే బాధ్యత
- సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్

2జి స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో మంత్రినీ, దోషులైన అధికారులనే కాక లంచాలిచ్చిన కార్పొరేట్‌ సంస్థల యజమానులను కూడా శిక్షించాలి - ప్రకాశ్కరత్
2జి కుంభకోణంలో నాకు ఏ ప్రమేయమూ లేదు - ప్రధాని మన్మోహన్సింగ్

పార్టీ నేతలు అవినీతికి, పేరాశకు దూరంగా ఉండాలి. అవినీతి జాడ్యాన్ని వీడకపోతే… పేదల కోసం పనిచేస్తున్నామంటూ మనం చెప్పడం అసహజంగా ఉంటుంది - సోనియా గాంధీ

2జి స్పెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్
కుంభకోణాల నేపథ్యంలో అవినీతిపై పోరాడాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది - అవినీతిని అంగీరించిన కాంగ్రెస్

కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాతో
నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు - భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ.

రాజా ద్వారా లబ్ధి పొందలేదు, బిజెపి హయాంలోనే అక్రమాలు - టాటా


ఏంటి
గురు ఇంకా అర్థం కాలేదా ఏ స్కాం జరిగిన ఏమ్మునది మనకోచ్చేది. అసలు ఆ మొత్తం 1.46 లక్షల కోట్లు ఎక్కడున్నాయో?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి