26 డిసెం, 2010
2జీ స్కామ్ ఏది నిజం ?
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ కేంద్రమంత్రి రాజా అవినీతి హిమాలయాలను మించిపోయింది - ఎఐడీఎంకే అధినేత్రి జయలలిత
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణo జరగటం వాళ్ళ ప్రభుత్వానికి 1.46 లక్షల కోట్లు నష్టం - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత - సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్
2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో మంత్రినీ, దోషులైన అధికారులనే కాక లంచాలిచ్చిన కార్పొరేట్ సంస్థల యజమానులను కూడా శిక్షించాలి - ప్రకాశ్ కరత్
2జి కుంభకోణంలో నాకు ఏ ప్రమేయమూ లేదు - ప్రధాని మన్మోహన్సింగ్
పార్టీ నేతలు అవినీతికి, పేరాశకు దూరంగా ఉండాలి. అవినీతి జాడ్యాన్ని వీడకపోతే… పేదల కోసం పనిచేస్తున్నామంటూ మనం చెప్పడం అసహజంగా ఉంటుంది - సోనియా గాంధీ
2జి స్పెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణాల నేపథ్యంలో అవినీతిపై పోరాడాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది - అవినీతిని అంగీరించిన కాంగ్రెస్
కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాతో నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు - భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ.
రాజా ద్వారా లబ్ధి పొందలేదు, బిజెపి హయాంలోనే అక్రమాలు - టాటా
ఏంటి గురు ఇంకా అర్థం కాలేదా ఏ స్కాం జరిగిన ఏమ్మునది మనకోచ్చేది. అసలు ఆ మొత్తం 1.46 లక్షల కోట్లు ఎక్కడున్నాయో?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి